2024లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 49 శాతం మహిళలు తమ క్రెడిట్ స్కోర్ లను గమనించుకుంటూ అవసరాల మేరకు అప్పులు తీసుకొని తిరిగి సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ విషయంలో దక్షిణ భారతదేశం 1.02 కోట్లతో అగ్రస్థానంలో ఉంది.
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా ఉత్తర, మధ్య రాష్ట్రాలు గత ఐదేళ్లలో మహిళలు ఎక్కువగా రుణాలు తీసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.