Business Idea: తక్కువ ఖర్చు.. అదిరిపోయే లాభం.! ఈ తిరుగులేని వ్యాపారంతో నెలకు లక్షల్లో సంపాదన..

Published : Apr 04, 2026, 09:00 AM IST

Business: ప్రస్తుత కాలంలో ఫాస్ట్ ఫుడ్, సౌత్ ఇండియన్ టిఫిన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. 

PREV
15
స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ - గ్రేట్ ప్రాఫిట్

ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా? కేవలం రెండు లక్షల పెట్టుబడితో నెలకు 70 వేల రూపాయల లాభం ఇచ్చే ఇడ్లీ, దోస ఫుడ్ ట్రక్ బిజినెస్ ప్లాన్ మీ కోసం. రోజుకు కేవలం 100 ప్లేట్లు అమ్మినా నెలకు రూ. 1.2 లక్షల టర్నోవర్ సాధించవచ్చు. ఇది చిన్న వ్యాపారస్తులకు ఒక అద్భుత అవకాశం.

25
లొకేషన్ ముఖ్యం

ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆఫీసుల దగ్గర లేదా జంక్షన్లలో ట్రక్ పెట్టడం ఉత్తమం. సరైన చోట పెడితే నెలకు రూ. 70,000 లాభం సునాయాసంగా పొందవచ్చు.

35
తక్కువ ఖర్చు.. ఎక్కువ రుచి

కస్టమర్లకు నాణ్యమైన, రుచికరమైన ఇడ్లీ, దోసలను తక్కువ ధరకే (రూ. 40) అందిస్తే.. కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. మెయింటెనెన్స్ ఖర్చు నెలకు రూ. 50,000 లోపే ఉంటుంది.

45
సంవత్సరానికి రూ. 8 లక్షల ఆదాయం

క్రమశిక్షణతో వ్యాపారం చేస్తే ఏడాదికి రూ. 8.4 లక్షల నికర లాభాన్ని గడించవచ్చు. అంటే మీరు పెట్టిన పెట్టుబడి కేవలం మూడు నెలల్లోనే తిరిగి వస్తుంది.

55
ఏడాది పొడవునా గిరాకీ

మిగిలిన వ్యాపారాల లాగా కాకుండా, ఫుడ్ బిజినెస్‌కు సీజన్‌తో సంబంధం ఉండదు. ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్‌గా ఇడ్లీ, దోసలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories