ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. కొత్త కొత్త కంపెనీల నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ ఆవుతున్నాయి. అయితే ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒడిస్సే ఓడిస్ ఇ2గో గ్రాఫేన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేసింది, ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్తో 100 కి.మీ వరకు ప్రయాణించగల హై-ఎండ్ ఎలక్ట్రిక్ స్కూటర్. రూ.63,550 ధర ఉన్న ఈ స్కూటర్ ఆరు ఆకర్షణీయమైన కలర్స్ లో వస్తుంది. ఇంకా అధునాతన ఫీచర్లను అందిస్తుంది.