ఈ రెండు ప్రీమియం వేరియంట్లు వివిధ మెరుగుదలతో నాలుగు కొత్త కలర్స్ అప్షన్స్ తో పరిచయం చేయబడుతున్నాయి. కొత్త జావా 42 డ్యూయల్ టోన్ ధర రూ. 1,98,142 నుండి ప్రారంభం కాగా, కొత్త యెజ్డీ రోడ్స్టర్ ధర రూ. 2,08,829 నుండి ప్రారంభమవుతుంది. జావా 42 బైక్ రూ. 1,89,142 నుండి ప్రారంభం కాగా, యెజ్డీ రోడ్స్టర్ రూ. 2,06,142 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతాయి.