లగ్జరీ కార్లకు ప్రసిద్ధి చెందిన జర్మన్ కంపెనీ బిఎమ్డబ్ల్యూ మోటరాడ్ ఇండియా భారతదేశంలో కొత్త బిఎమ్డబ్ల్యూ ఆర్ 9 టి, బిఎమ్డబ్ల్యూ ఆర్ 9 టి స్క్రాంబ్లర్ బైక్లను విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త బైక్ను కంప్లీట్ బిల్ట్ ఇన్ యూనిట్గా (సిబియు) విక్రయించనుంది. అంటే వాటిని పూర్తిగా భారతదేశంలో దిగుమతి చేసుకుని విక్రయిస్తారు. ఈ రెండు కొత్త బైక్ల కోసం బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మోటార్బైకులను బిఎమ్డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా డీలర్షిప్లలో బుక్ చేసుకోవచ్చు.