వరిని ఎదుగుదలకు చిహ్నంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. బియ్యం ధాన్యాలను పర్సులో ఉంచడం వల్ల సంపద అపారంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
లక్ష్మీ దేవి గోమతి చక్రం కూడా మీ సంపదను, ధనాన్ని పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. గోమతి చక్రాన్ని పర్సులో ఉంచడం వల్ల మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.