ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయానికి రాశి మారుతూ ఉంటుంది. అవి ఇతర గ్రహా లతో కలిసి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. త్వరలో50 ఏళ్ల తర్వాత సింహరాశిలో మూడు గ్రహాలు కలవబోతున్నాయి. దీని వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడింది. సింహరాశిలో సూర్యుడు, కేతువు ఇప్పటికే సంచరిస్తున్నారు. ఇప్పుడు శుక్రుడు కూడా సింహరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు, శుక్రుడు, కేతువుల కలయికతో సింహరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. =