మంగళుడు(కుజుడు), రాహువు ఒకే రాశిలో కలుసుకోవడాన్ని షడాష్టక యోగం అని అంటారు. ఇది పలు రాశులపై శక్తివంతమైన ప్రభవాన్ని చూపిస్తుంది.ముఖ్యంగా సింహ రాశి సహా మరికొన్ని రాశులవారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా పడనుంది. రాబోయే 19 రోజుల పాటు అనుకోని మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా వ్యవహరించడం ముఖ్యం. ఆధ్యాత్మిక సాధనలు, హనుమాన్ చాలీసా పఠించడం లాంటివి చేయాలి. మరి.. ఈ షడాష్టక యోగం ఎక్కువ ప్రభావం చూపించే రాశులేంటో, ఈ 19 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన రాశులేంటో చూద్దామా...