ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉన్నవారే.. జీవితంలో ముందుకు వెళ్లగలరు. అలా కాకుండా.. నిత్యం అభద్రతా భావంతో.. భయంతో బతికేవారు.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఏదీ సాధించలేరు. ఇన్ సెక్యురిటీ ఎక్కువగా ఉండేవారి వెంట అపజయం అలవాటుగా మారుతుంది. వారిపై వారికి కనీసం నమ్మకం కూడా ఉండదరు. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. ఏది జరిగినా.. దానిని తమపై వేసుకొని.. తమపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతారు. అలాంటివారిని జోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించవచ్చట. జోతిష్యం ప్రకారం.. ఈ ఐదు రాశుల వారు అలాంటి సమస్యతో ఎక్కువ బాధపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...