వేదిక జోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం మరో గ్రహం నుంచి 30 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు, ఆ గ్రహాల ద్వారా ద్వాదశ రాజయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో ఉంది. నిన్నటి వరకు మీన రాశిలోని ఉన్న బుధుడు కాస్త ఈ రోజు మేష రాశిలోకి అడుగుపెట్టాడు. దీంతో శని, బుధుడు ఒకరికొకరు 30 డిగ్రీల దూరంలో ఉండి, ద్వాదశ రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ పరిస్థితిలో బుధుడు, శని కొన్ని రాశులకు విపరీతమైన మేలు చేయనుండగా, మరి కొన్ని రాశులకు కష్టాలు కూడా తేనున్నారు. మరి, ఈ రెండు రాశుల ఆశీర్వాదంతో మేలు పొందే మూడు రాశులేంటో చూద్దాం..