జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఈ గ్రహాల కదలికలు.. కొన్ని రాశులవారికి మేలు చేస్తే.. మరి కొన్ని రాశుల వారికి సమస్యలను తెచ్చిపెడతాయి. ప్రస్తుతం అక్టోబర్ 20వ తేదీన కుజుడు..కర్కాటక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. అంగాకర గ్రహం శక్తి , బలం, ధైర్యానికి సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. కాగా.. ఈ మార్పులు.. నాలుగు రాశుల వారికి ఊహించని ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. మరి, ఆ నాలుగు రాశులేంటో ఓసారి చూద్దాం....