జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడిని కోపం, యుద్ధం, ఆగ్రహానికి ప్రతీకగా చెప్తారు. శనిని కర్మఫలదాతగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు ఏప్రిల్ 2న మీన రాశిలో కలవనున్నాయి. కుజుడు, శనితో కలవడం వల్ల శని-మంగళ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఐదు రాశులపై నేరుగా ప్రభావం చూపతుంది. ఆ రాశులేవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.