జ్యోతిష్య శాస్త్రంలో ఛాయ గ్రహంగా భావించే కేతువు మే నెలలో తిరోగమనం చెందుతున్నాడు. రాహు, కేతువులు ప్రతి 18 నెలలకు రాశులు మారుస్తుంటాయి. ఈ ఏడాది మే 18న రాహు, కేతువులు సంచారం చేయనున్నాయి. కేతువు సింహరాశిలోకి ప్రవేశించనుండటంతో 3 రాశుల వారి భవిష్యత్ మారనుంది. ఆ రాశుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.