జ్యోతిషంలో గురు గ్రహం, శుక్ర గ్రహం.. ఈ రెండూ కూడా ముఖ్యమైన గ్రహాలు. ఇందులో గురు గ్రహం అభివృద్ధి, జ్ఞానం, అదృష్టానికి సంకేతం. ఇక శుక్రుడు సంపద, సౌకర్యాలను అందిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకేసారి మంచి స్థానంలో కలిస్తే కొన్ని రాశుల వారికి భారీగా కలిసి వస్తుంది. ఇప్పుడు గురు శుక్రుల కలయిక వల్ల ద్రిష్టి యోగం ఏర్పడుతుంది. దాని ప్రభావం నాలుగు రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.