గురు గ్రహ తిరోగమనం...
జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. ఇలా గ్రహాలు మారుతున్న ప్రతిసారీ... అన్ని రాశులపై ఏదో ఒక ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. కొన్ని గ్రహాలు అప్పుడప్పుడు తిరోగమనం కూడా చేస్తూ ఉంటాయి. గురు గ్రహం నవంబర్ నెలలో కర్కాటక రాశిలో తిరోగమనం చేయనుంది.
నవంబర్ 11, 2025 వ తేదీన గురు గ్రహం కర్కాటక రాశిలో తిరోగమనం చేయనుంది. డిసెంబర్ 4వ తేదీన మిథున రాశిలోకి అడుగుపెట్టనుంది. కాబట్టి.. గురు గ్రహం దాదాపు 120 రోజుల పాటు తిరోగమనంలో ఉంటుంది కాబట్టి, కొన్ని రాశులపై ఈ తిరోగమనం ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా మూడు రాశులకు అదృష్టం కలగనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా....