రాహు సంచారం..
గ్రహాల మార్పులు తరచుగా జరుగుతూనే ఉంటాయి. 2026లో జరిగే ఈ గ్రహాల మార్పులు కొన్ని రాశుల జీవితాలను పూర్తిగా మార్చేయనున్నాయి. మరీ ముఖ్యంగా రాహువు కారణంగా నాలుగు రాశుల వారికి సమస్యలు రానున్నాయి. మే 18, 2025 నుంచి రాహువు కుంభ రాశిలోనే సంచరిస్తున్నాడు. 2026 లో మకర రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులకు మహర్దశ పట్టనుంది. చాలా ప్రయోజనాలు పొందనున్నారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా....