జోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహాన్ని భౌతిక సుఖాలు, శ్రేయస్సుకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ శుక్రుడు డిసెంబర్ 20న ధనుస్సు రాశిలో అడుగుపెట్టనున్నాడు. ఈ కాలంలో గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల గరు, శుక్ర గ్రహాలు ఒకదానితో మరొకటి 7వ స్థానంలో సంచరిస్తూ సంసప్తక రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ రాయోగం దాదాపు వందేళ్ల తర్వాత ఏర్పడబోతోంది. డిసెంబర్ 20 నుంచి జనవరి 12 వరకు ఈ రాజయోగ ప్రభావం ఉంటుంది. దీని కారణంగా లాభం పొందే రాశులేంటో ఇప్పుడు చూద్దాం...