గురువారం రోజున గురు గ్రహాన్ని బలపరచడానికి ఈ పసుపు రెమిడీని ఫాలో అయితే చాలు. పసుపు దానం చేయడం వల్ల గురు గ్రహం బలపడి.. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మీరు ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే... పసుపు ముద్దను దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంట్లో సంపద నిలపడుతుంది. మీ అప్పులు కూడా తీరుతాయి. మీ డబ్బులు ఎవరి దగ్గరైనా మిగిలిపోయినా.. ఆ డబ్బులు కూడా..మీ దగ్గరకు వచ్చేస్తాయి.