ఈ ఏడాది దీపావళి నాడు ముఖ్యమైన గ్రహాలు రాశులు మారనున్నాయి. దానివల్ల శుభయోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా బుద్ధి, కమ్యూనికేషన్ వంటి వాటికి కారకుడైన బుధ గ్రహం.. శక్తి, ఉత్సాహం, పోరాటశక్తిని సూచించే కుజ గ్రహం.. తులరాశిలో కలవనున్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక దీపావళి పండుగ సమయంలో జరగడం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో? వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.