2025లో ప్రపంచంలో చాలా చోట్ల భూకంపాలు వస్తాయని బాబా వంగా ఎప్పుడో చెప్పారు. చాలా నష్టం జరుగుతుందని, చాలా మంది చనిపోతారని చెప్పారు. గత కొన్ని రోజులుగా అమెరికా నుంచి ఆసియా వరకు భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇక ఇండియాలో ఢిల్లీ నుంచి బీహార్ వరకు భూమి కంపించిన విషయం తెలిసిందే.
దీంతో బాబా వంగా చెప్పిన టైమ్ దగ్గర పడిందా అని భయపడుతున్నారు. ఆమెకు చూపు లేకపోయినా, భవిష్యత్తులో జరిగే విషయాలు సరిగ్గా అంచా వేసి చెప్పారు. ఇందులో భాగంగానే 2025లో భూకంపాలు వస్తాయని వివరించారు. వీటి కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందని బాబా వంగా ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పారు.