cartoon punch: మాదారి మాదే.. మీదారి మీదే..మధ్యలో సీఎం పీఠం

Published : Oct 30, 2019, 03:46 PM IST

మహారాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. సీఎం పీఠంలో 50-50 ఫార్ములా అమలు చేయాలని శివసేన అంటుంటే దానికి బీజేపీ నో అంటుంది. దీంతో మీదారి మీదే, మాదారి మాదే అంటూ శివసేన, బీజేపీ లీడర్స్ గవర్నర్ తో భేటీ అయ్యారు. శివసేన డిమాండ్ బీజేపీ ఏమాత్రం ఒప్పకోవడం లేదు.

PREV
cartoon punch: మాదారి మాదే.. మీదారి మీదే..మధ్యలో సీఎం పీఠం
BJP-Shivsena tussle continues
BJP-Shivsena tussle continues
click me!

Recommended Stories