cartoon punch: పాలే బంగారమాయెనా కోదండపాణి!

First Published Nov 7, 2019, 6:35 PM IST

దేశీ ఆవుల పాలల్లో బంగారం ఉంటుందని, అందుకే ఆవు పాలు పసుపురంగులో ఉంటాయని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
 బెంగాల్లోని బుర్ద్వాన్‌లో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వార్తల్లోకి ఎక్కారు.

Cartoon Punch

దేశీ ఆవుల పాలల్లో బంగారం ఉంటుందని, అందుకే ఆవు పాలు పసుపురంగులో ఉంటాయని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
 బెంగాల్లోని బుర్ద్వాన్‌లో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వార్తల్లోకి ఎక్కారు.

click me!