cartoon punch: పాలే బంగారమాయెనా కోదండపాణి!
First Published Nov 7, 2019, 6:35 PM ISTదేశీ ఆవుల పాలల్లో బంగారం ఉంటుందని, అందుకే ఆవు పాలు పసుపురంగులో ఉంటాయని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
బెంగాల్లోని బుర్ద్వాన్లో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వార్తల్లోకి ఎక్కారు.