చేనేత వస్త్ర ప్రదర్శన.. షాపింగ్ చేసిన జగన్ సతీమణి, తల్లి విజయమ్మ

First Published Dec 16, 2019, 1:12 PM IST

విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేసిన వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి...

విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేసిన వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి....
undefined
చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించిన వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి....
undefined
వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి.... వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేశారు.
undefined
పలువురు మహిళా సంఘాల నేతలు సీఎం సతీమణితో ప్రదర్శనలో పాల్గొన్నారు
undefined
సరికొత్త చేనేత చీరలను చూస్తూ విజయమ్మ ఆనందంతో పరవశించారు.
undefined
అక్కడ ఉన్న మహిళలను కలుసుకొని చీరల గురించి అడిగి తెలుసుకున్నారు.
undefined
శేషసాయి కళ్యాణ మండపంలో కొన్ని గంటల వరకు జనాలతో కిక్కరిసిపోయింది.
undefined
వచ్చిన ప్రతి ఒక్కరికి అభివాదం చేసిన విజయమ్మ వారితో ఫోటో కూడా దిగారు.
undefined
చేనేత వస్త్ర ప్రదర్శన..
undefined
click me!