దీనికి తోడు ఎంగేజ్మెంట్ సమయంలో రూ. 15 లక్షల విలువ చేసే బంగారు నగలు, రెండు లక్షల రూపాయల విలువైన డైమండ్ రింగ్, రూ. 10 లక్షల వరకు ఈ వేడుక కోసం వైష్ణవ్ ఖర్చు పెట్టాడు. పెళ్లి తర్వాత చిత్తూరులో ఇచ్చే విందు ఇతర పనుల కోసం రూ. 30 లక్షల వరకు ఖర్చు చేశారు.పెళ్లికి ఒక నెల రోజుల ముందు ఫిబ్రవరి 8వ తేదీన సదరు యువతి వైష్ణవ కు ఫోన్ చేసింది. హైదరాబాదులో ఉంటున్న ఆ యువతి రూ. 7 లక్షలు కావాలని అడిగింది.