ఉరుములు మెరుపులతో వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
రాబోయే నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు, అలాగే, పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.