కర్ణాటక తరహలో ప్రతి ఏటా టీచర్ల బదిలీలు చేపట్టనున్నట్టుగా మంత్రి తెలిపారు. టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలని యోచిస్తున్నట్టుగా మంత్రి వివరించారు. కాంట్రాక్టు లెక్చరర్లను చట్టబద్దంగా క్రబద్దీకరిస్తామన్నారు. పాఠశాల విద్యాశాఖలో 10 వేల ఖాళీలున్నట్టుగా గుర్తించామన్నారు మంత్రి,