ఆర్ధిత సేవలను రద్దు చేసుకొన్న భక్తులకు టీటీడీ నగదును తిరిగి చెల్లించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్జిత, దర్శన సేవా టిక్కట్లను పొందిన భక్తులకు నగదును తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.ఈ మేరకు టీటీడీ భక్తులకు నగదును చెల్లించినట్టుగా ప్రకటించింది.
ఆర్ధిత సేవలను రద్దు చేసుకొన్న భక్తులకు టీటీడీ నగదును తిరిగి చెల్లించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్జిత, దర్శన సేవా టిక్కట్లను పొందిన భక్తులకు నగదును తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.ఈ మేరకు టీటీడీ భక్తులకు నగదును చెల్లించినట్టుగా ప్రకటించింది.