తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఉప్పు, నిప్పు మాదిరిా పరిస్థితి ఉంది. దీనికి తోడుగా ఈ ఇద్దరు నేతలు లోకేష్ పాదయాత్రకు ముందే సవాళ్లు , ప్రతిసవాళ్లు చేసుకున్నారు. తాడిపత్రిలో లోకేష్ పాదయాత్ర నేపథ్యంో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు