మచిలీపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర ప్రభుత్వ పథకంపై లోక్ సభలో ఆసక్తికరమైన ప్రశ్న సంధించారు. ఆయన ప్రశ్న సభలోని సభ్యులనే కాదు ప్రజలను కూడా ఆలోచింపజేసేలా వుంది. కేంద్ర ప్రభుత్వ పథకంపై ఇంత క్షుణ్ణంగా ఆలోచించి సమస్యను గుర్తించిన జనసేన ఎంపీ బాలశౌరిని సహచర ఎంపీలతో పాటు సభలోనివారు అభినందించారు.