కృష్ణ జిల్లా : ఏపీలోని కృష్ణాజిల్లా ముస్తాబాద్ శివారులో సోమవారం ఓ మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ దాడికి కారణం వివాహేతర సంబంధమే అని తెలుస్తుంది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ మరొకరితో చాటింగ్ చేస్తుందని అనుమానించిన ప్రియుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలలోకి పెడితే…