దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దండు సింహాచలం, దండు శ్రీను.. భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమయ్యింది. ముగ్గురు ఆడపిల్లలు సంతానం. కాగా గత మూడేళ్లుగా భర్త శ్రీనుకు.. సింహాచలం మీద అనుమానం ఏర్పడింది. ఈ విషయంలోనే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి.