వైసిపి దాడిలో టిడిపి ఆఫీస్ ధ్వంసం... లోకేష్ తో కలిసి పరిశీలించిన సిపిఐ రామకృష్ణ (ఫోటోలు)
First Published Oct 20, 2021, 3:47 PM ISTమంగళగిరి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై మంగళవారం సాయంత్రం వైసిపి శ్రేణులు దాడికి తెగబడిని విషయం తెలిసిందే. ఈ దాడిలో ధ్వంసమైన టిడిపి ఆఫీస్, ఆవరణలోని వాహనాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. నారా లోకేష్ దగ్గరుండి వైసిపి దాడిలో ధ్వంసమైనవన్నింటిని చూపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు.