దాదాపు క్లీన్ స్వీప్ చేసింది కూటమి.. గతంలో భారీగా సీట్లు సాధించిన వైసీపీ.. 10 లోపు సీట్లకే పరిమితం అయ్యింది. ఈక్రమంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను స్వయంగా కలిశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జనసేన ఆఫీసుకు చంద్రబాబు రావడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు రాకతో పవన్ దిల్ ఖుష్ అయ్యారు.