ఓట్ల తొలగింపు, చేర్పుల్లో అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి ఉద్యోగులపైనే కాదు ఎమ్మార్వో, కలెక్టర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారని అచ్చెన్న అన్నారు. ఈసీ తనిఖీల్లో టిడిపి కూడా పాలుపంచుకుంటుందని... వైసిపి అవకతవకలను బయటపెడుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు.