ఏపీ రాష్ట్రానికి వస్తామని హైద్రాబాద్ లో 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మంది స్పందన పోర్టల్ లో ధరఖాస్తు చేసుకొన్నారు. మొత్తం 13 వేల మందిని స్వంత రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, ఎల్బీనగర్ లలో ప్రయాణీకులను తీసుకొని ఈ బస్సులు ఏపీలోని తమ స్వగ్రామాలకు తీసుకెళ్లనున్నాయి.
ఏపీ రాష్ట్రానికి వస్తామని హైద్రాబాద్ లో 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మంది స్పందన పోర్టల్ లో ధరఖాస్తు చేసుకొన్నారు. మొత్తం 13 వేల మందిని స్వంత రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, ఎల్బీనగర్ లలో ప్రయాణీకులను తీసుకొని ఈ బస్సులు ఏపీలోని తమ స్వగ్రామాలకు తీసుకెళ్లనున్నాయి.