ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ జగన్...తండ్రి వైఎస్సార్ కు ఘన నివాళి

First Published Dec 24, 2020, 11:13 AM IST

ఇడుపులపాయ: తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. గురువారం ఉదయం వైయస్సార్ జిల్లాలోని ఇడుపులపాయకు చేరుకున్న జగన్ నేరుగా వైయస్సార్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. అనంతరం తండ్రి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. 

ఇడుపులపాయలో వైఎస్ జగన్
undefined
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాాళి అర్పిస్తున్న సీఎం జగన్
undefined
ఇడుపులపాయలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేస్తున్న సీఎం జగన్
undefined
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్
undefined
వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్
undefined
తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్చంతో సీఎం జగన్
undefined
click me!