తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం జగన్ కుటుంబసమేతంగా ఇడుపులపాయలకు వచ్చారు. తండ్రి వర్ధంతి కార్యాక్రమాలన్నీ పూర్తిచేసుకున్న తర్వాత తన నియోజకర్గమయిన పులివెందుల నుండి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మమేకమయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం జగన్ కుటుంబసమేతంగా ఇడుపులపాయలకు వచ్చారు. తండ్రి వర్ధంతి కార్యాక్రమాలన్నీ పూర్తిచేసుకున్న తర్వాత తన నియోజకర్గమయిన పులివెందుల నుండి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మమేకమయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.