పవన్ ఎంట్రీతో సీన్ మొత్తం మారింది..:
వృద్దురాలికి పవన్ అండగా నిలవడంతో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటివరకు ఇంటిని కబ్జా చేయాలని ప్రయత్నించినవారి పక్షాన నిలిచిన ఎస్సై సైలెంట్ అయ్యారట. ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు పెడతానంటూ ఎస్సై బెదిరించారని చంద్రలేఖ కొడుకులు తెలిపారు. అంతేకాదు అధికారులెవ్వరూ తమ గోడు వినిపించకోలేదని అన్నారు. కానీ పవన్ కల్యాణ్ స్పందించిన తర్వాత అందరూ మారారని చంద్రలేఖ కుటుంబం చెబుతోంది.