గతంలోలా కాకుండా ఈసారి రమ్య మోక్ష పికిల్స్ అందరికీ అందుబాటు ధరలలో తీసుకొస్తామని తెలిపారు. ధరకు తగ్గ క్వాలిటీ కూడా అందిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే కస్టమర్లతో మాట్లాడేందుకు ఒకరిని రిక్రూట్ చేసుకుంటున్నామని, ఇందులో అలేఖ్యను ఇన్వాల్వ్ చేయమని తెలిపారు.
ఈసారి వ్యాపారాన్ని తాను మాత్రమే చూసుకుంటానని చెప్పుకొచ్చారు. మరో రెండు నెలల్లో రమ్యమోక్ష పికిల్స్తో, స్ట్రాంగ్గా వస్తామని చెప్పుకొచ్చారు. తమను ఆదరించి, అండగా నిలిచిన ప్రజలు అదే సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నట్లు రమ్య తెలిపారు.