
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమాలో ఎమీజాక్సన్ పేరును హీరోయిన్గా పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్స్గా శంకర్, ఎషాన్, లాయ్ పేర్లను పరిశీలిస్తున్నారు. బాహుబలితో నేషనల్ రేంజ్లో ప్రభాస్ ఫేమ్ను సంపాదించుకున్నాడు.
ఇప్పుడు ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని కూడా ఆ రేంజ్లోనే భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు నూట యాబై కోట్ల బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జనవరిలో కానీ, ఫిభ్రవరిలో కానీ విడుదల చేయాలనుకున్నారు. తీరా ఇప్పుడు సినిమా మార్చిలో స్టార్టయ్యేలానే కనపడుతుంది.
అందుకు కారణం బాహుబలి చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడమేనట. బాహుబలి చిత్రీకరణ తర్వాత ప్రభాస్ ముంబై వెళ్లి తన లుక్ను పూర్తి స్థాయిలో మార్చేస్తాడట