ప్రముఖ దర్శకుడు పి. కృష్ణమూర్తి ఆదివారం మరణించడం జరిగింది. అనారోగ్య కారణాల చేత కృష్ణమూర్తి మరణించినట్లు సమాచారం అందుతుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనేక చిత్రాలు తెరకెక్కించిన కృష్ణమూర్తి ఏకంగా ఐదు సార్లు జాతీయ అవార్డు గెలుపొందారు. ఆర్ట్ చిత్రాల దర్శకుడిగా ఆయన కీర్తి గడించడం జరిగింది.
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు పి. కృష్ణమూర్తి ఆదివారం మరణించడం జరిగింది. అనారోగ్య కారణాల చేత కృష్ణమూర్తి మరణించినట్లు సమాచారం అందుతుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనేక చిత్రాలు తెరకెక్కించిన కృష్ణమూర్తి ఏకంగా ఐదు సార్లు జాతీయ అవార్డు గెలుపొందారు. ఆర్ట్ చిత్రాల దర్శకుడిగా ఆయన కీర్తి గడించడం జరిగింది. 77ఏళ్ల కృష్ణమూర్తి చివరి చిత్రం రామానుజన్. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2014లో విడుదల అయ్యింది.