గౌహతీ టీ20: మ్యాచ్‌కు వర్షం అంతరాయం

Published : Jan 05, 2020, 06:46 PM ISTUpdated : Jan 05, 2020, 07:51 PM IST
గౌహతీ టీ20: మ్యాచ్‌కు వర్షం అంతరాయం

సారాంశం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతీలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.   

భారత్-శ్రీలంక మొదటి టీ20కి వర్షం ఆటంకం కలిగిస్తోంది. స్టేడియంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఇంకా ఆరంభం కాలేదు. కాగా భారత తుది జట్టులో కుల్‌దీప్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం ఇచ్చినట్లు కోహ్లీ తెలిపాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతీలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

RR vs CSK : ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి.. అసలు కారణం ఇదే
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ