గౌహతీ టీ20: మ్యాచ్‌కు వర్షం అంతరాయం

Published : Jan 05, 2020, 06:46 PM ISTUpdated : Jan 05, 2020, 07:51 PM IST
గౌహతీ టీ20: మ్యాచ్‌కు వర్షం అంతరాయం

సారాంశం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతీలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.   

భారత్-శ్రీలంక మొదటి టీ20కి వర్షం ఆటంకం కలిగిస్తోంది. స్టేడియంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఇంకా ఆరంభం కాలేదు. కాగా భారత తుది జట్టులో కుల్‌దీప్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం ఇచ్చినట్లు కోహ్లీ తెలిపాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతీలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు