ind vs eng , 3rd test : కుప్పకూలిన ఇంగ్లాండ్.. 434 పరుగుల తేడాతో టీమిండియా సూపర్ విక్టరీ

Siva Kodati |  
Published : Feb 18, 2024, 04:59 PM ISTUpdated : Feb 18, 2024, 05:00 PM IST
ind vs eng , 3rd test : కుప్పకూలిన ఇంగ్లాండ్.. 434 పరుగుల తేడాతో టీమిండియా సూపర్ విక్టరీ

సారాంశం

భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో లీడ్ సాధించింది. రెండు జట్ల మధ్య నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా జరగనుంది. 

భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 557 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 434 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 319 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను మన జట్టు 430/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో లీడ్ సాధించింది. రెండు జట్ల మధ్య నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా జరగనుంది. 
 

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?