తిరుపతి నుంచే: చంద్రబాబుకు హారతి ఇచ్చి దిష్టి తీసిన భువనేశ్వరి

Published : Mar 16, 2019, 10:33 AM IST
తిరుపతి నుంచే: చంద్రబాబుకు హారతి ఇచ్చి దిష్టి తీసిన భువనేశ్వరి

సారాంశం

చంద్రబాబు తిరుపతి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హారతి ఇచ్చారు. ఎదురుగా వచ్చి కొబ్బరికాయతో దిష్టితీశారు. 

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం తిరుమలకు బయలుదేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి తిరుమలకు బయలుదేరారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్లారు

చంద్రబాబు తిరుపతి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హారతి ఇచ్చారు. ఎదురుగా వచ్చి కొబ్బరికాయతో దిష్టితీశారు. 

తిరుమల వెంకన్నను దర్శించుకున్న తర్వాత అక్కడినుంచి నేరుగా శ్రీకాకుళం వెళతారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు అక్కడినుంచి కొనసాగిస్తారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్