గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉమ్మారెడ్డి , మైలవరంలో ‘వసంత’కు షాక్.. వైసీపీ ఆరో జాబితా ఇదే

Siva Kodati |  
Published : Feb 02, 2024, 08:26 PM ISTUpdated : Feb 02, 2024, 08:44 PM IST
గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉమ్మారెడ్డి , మైలవరంలో ‘వసంత’కు షాక్.. వైసీపీ ఆరో జాబితా ఇదే

సారాంశం

త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరో జాబితాను వైసీపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం ఆరో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది.   

త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరో జాబితాను వైసీపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం ఆరో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 61 మందిని అసెంబ్లీ , 14 మందిని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. 

 

  • రాజమండ్రి (ఎంపీ) - డాక్టర్ గూడూరి శ్రీనివాస్
  • నర్సాపురం (ఎంపీ) -  గూడూరి ఉమాబాల
  • గుంటూరు (ఎంపీ ) - ఉమ్మారెడ్డి వెంకట రమణ
  • చిత్తూరు (ఎస్సీ) (ఎంపీ) - ఎన్ రెడ్డప్ప
  • మైలవరం  -  సర్నాల తిరుపతిరావు యాదవ్
  • మార్కాపురం - అన్నా రాంబాబు
  • గిద్దలూరు - కె. నాగార్జున రెడ్డి
  • నెల్లూరు సిటీ - ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్)
  • జీడీ నెల్లూరు - కె నారాయణ స్వామి
  • ఎమ్మిగనూరు - బుట్టా రేణుక

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్