వైఎస్ వర్థంతి: విజయవాడ నుంచి ఇడుపులపాయకు పాదయాత్రగా యువత (వీడియో)

Siva Kodati |  
Published : Aug 11, 2021, 08:07 PM ISTUpdated : Aug 11, 2021, 08:08 PM IST
వైఎస్ వర్థంతి: విజయవాడ నుంచి ఇడుపులపాయకు పాదయాత్రగా యువత (వీడియో)

సారాంశం

సెప్టెంబర్‌లో రానున్న దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కొందరు యువతీ యువకులు విజయవాడ నుంచి పాదయాత్రగా కడప జిల్లా ఇడుపులపాయకు బయలుదేరారు.  

సెప్టెంబర్‌లో రానున్న దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కొందరు యువతీ యువకులు విజయవాడ నుంచి పాదయాత్రగా కడప జిల్లా ఇడుపులపాయకు బయలుదేరారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలకు అభిమానులుగా మారి అన్ని జిల్లాల నుండి గత కొన్నేళుగా ప్రతి ఏటా ఆయన వర్ధంతి రోజుకు ఇడుపులపాయకు పాదయాత్రగా వెళ్తున్నట్లు ఈ బృందం మీడియాకు తెలిపింది. 

 

"

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్