మోటారు బైక్ ఎక్కిన జగన్

Published : Feb 05, 2018, 05:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మోటారు బైక్ ఎక్కిన జగన్

సారాంశం

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోటారు బైక్ ఎక్కారు.

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోటారు బైక్ ఎక్కారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ సోమవారం నెల్లూరు జిల్లాలో 80వ రోజు కొవ్వూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఆ సందర్భంగా కొందరు అభిమానులు జగన్ వద్దకు ఓ మోటారు బైకును తీసుకొచ్చారు.

జగన్ ముందు బైక్ ను నిలిపి దానిపై కూర్చోమని అడిగారు. దాంతో జగన్ కాదనలేక మోటారుబైక్ పై కూర్చున్నారు. ఇంకేముంది అభిమానులకు పండగే పండగ. వెంటనే మోటారుబైక్ పై ఉన్న జగన్ తో అభిమానులు సెల్ఫీలు కూడా దిగారు. ఆ ఫోటోలే ఇపుడు మీరు చూస్తున్నవి.

PREV
click me!

Recommended Stories

ఈ రాయలసీమ జిల్లాలో అమరావతి స్థాయి రియల్ బూమ్.. భూములకు రెక్కలురావడం ఖాయం
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే