మోటారు బైక్ ఎక్కిన జగన్

Published : Feb 05, 2018, 05:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మోటారు బైక్ ఎక్కిన జగన్

సారాంశం

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోటారు బైక్ ఎక్కారు.

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోటారు బైక్ ఎక్కారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ సోమవారం నెల్లూరు జిల్లాలో 80వ రోజు కొవ్వూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఆ సందర్భంగా కొందరు అభిమానులు జగన్ వద్దకు ఓ మోటారు బైకును తీసుకొచ్చారు.

జగన్ ముందు బైక్ ను నిలిపి దానిపై కూర్చోమని అడిగారు. దాంతో జగన్ కాదనలేక మోటారుబైక్ పై కూర్చున్నారు. ఇంకేముంది అభిమానులకు పండగే పండగ. వెంటనే మోటారుబైక్ పై ఉన్న జగన్ తో అభిమానులు సెల్ఫీలు కూడా దిగారు. ఆ ఫోటోలే ఇపుడు మీరు చూస్తున్నవి.

PREV
click me!

Recommended Stories

కొండపల్లి బొమ్మలు పరిశీలించిన పవన్ | Deputy CM Pawan Kalyan | Asianet News Telugu
టీచర్ అయ్యుండి నువ్వే అబద్దాలు చెప్తే... ఇంకా వాళ్ళకేం చదువు చెప్తావ్ 😡 Chitha Vijay Prathap Reddy