ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను కలిశా.. : విజయ్ సాయి రెడ్డి

Published : Dec 28, 2021, 10:10 AM IST
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను కలిశా.. : విజయ్ సాయి రెడ్డి

సారాంశం

నరసాపురంలో  భాగవత్ ను కలుసుకో గలిగే  భాగ్యం దక్కిందని,  ఆయనను కలుసుకోగలగడం గొప్ప గౌరవం అంటూ  విజయసాయి ట్వీట్ చేశారు. భగవత్ మార్గదర్శకత్వం తనకు లభించిందంటూ ఫోటోలు కూడా జతచేశారు. 

నరసాపురం :  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ Mohan Bhagwat ఆశీస్సులు తీసుకున్నానని వైసీపీ ఎంపీ Vijayasaireddy తెలిపారు.  నరసాపురంలో  భాగవత్ ను కలుసుకో గలిగే  భాగ్యం దక్కిందని,  ఆయనను కలుసుకోగలగడం గొప్ప గౌరవం అంటూ  విజయసాయి ట్వీట్ చేశారు. భగవత్ మార్గదర్శకత్వం తనకు లభించిందంటూ ఫోటోలు కూడా జతచేశారు. 

 

PREV
click me!

Recommended Stories

అచ్చెన్నాయుడు స్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా | Minister Atchannaidu Powerful Speech | Asianet Telugu
262 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి మత్స్య కారులకు సీఎం వరాల జల్లు | Asianet News Telugu