కనకదుర్గ ఆలయంపై ఫేస్‌బుక్‌లో పిచ్చిరాతలు: స్పందించిన పోలీసులు

Siva Kodati |  
Published : Sep 15, 2020, 08:05 PM IST
కనకదుర్గ ఆలయంపై ఫేస్‌బుక్‌లో పిచ్చిరాతలు: స్పందించిన పోలీసులు

సారాంశం

విజయవాడ కనకదుర్గ దేవాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వెండి రథాలు మాయమయ్యాయంటూ అసత్య ప్రచారం చేశారు. 

విజయవాడ కనకదుర్గ దేవాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వెండి రథాలు మాయమయ్యాయంటూ అసత్య ప్రచారం చేశారు.

అమ్మవారి రథంలో మూడు వెండి సింహాలు మాయమయ్యాయంటూ దుండగులు పోస్టు చేశారు. దీనిపై స్పందించిన విజయవాడ వన్‌టౌన్ పోలీసులు.. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఇది తప్పుడు ప్రచారమంటూ దుర్గగుడి ఈవో సురేశ్ తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి