ప్రకాశంలో టెక్కీ రాధ అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు

Published : May 18, 2023, 11:01 AM IST
ప్రకాశంలో  టెక్కీ రాధ అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు

సారాంశం

ప్రకాశం  జిల్లాలో  సాఫ్ట్ వేర్  ఉద్యోగి  రాధ  అనుమానాస్పద స్థితిలో మరణించింది. 

ఒంగోలు:  ప్రకాశం  జిల్లా  వెలిగండ్ల  మండలం  జిల్లెళ్లపాడులో  గురువారంనాడు సాఫ్ట్ వేర్  ఉద్యోగి రాధ  అనుమానాస్పదస్థితిలో  మృతి చెందింది.  రెండు  రోజులుగా  ఆమె  కన్పించడం లేదని  పోలీసులకు  పేరేంట్స్  ఫిర్యాదు  చేశారు.  ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  రాధ  కోసం   గాలింపు చర్యలు చేపట్టారు. అయితే  ఇవాళ  రాధ  డెడ్ బాడీని  జిల్లెళ్లపాడు వద్ద  పోలీసులు గుర్తించారు. రాధ మృతిపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు.  రాధను హత్య  చేశారని  పోలీసులు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు.  ఆర్ధిక లావాదేవీల విషయమై  రాధ  హత్య జరిగిందనే అనుమానాలు  కూడా వ్యక్తమౌతున్నాయి.  ఈ దిశగా  కూడా  పోలీసులు దర్యాప్తు  సాగిస్తున్నారు

PREV
click me!

Recommended Stories

No Petrol Shortage in AP:రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు విజయవాడ జాయింట్ కలెక్టర్| Asianet News Telugu
సచిన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన ఆంధ్ర యూనివర్సిటీ | Andhra University Centenary Celebrations